madhya pradesh well accident

    Madhya Pradesh : సాయం చేసేందుకు వెళ్లి 11 మంది మృతి

    July 17, 2021 / 07:10 AM IST

    మధ్యప్రదేశ్ బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు వెళ్లి 30 మంది బావిలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బావిలోంచి 11 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.

10TV Telugu News