Home » madhyapradesh
Bhopal women rape : ఆకలేస్తోంది అన్నం పెట్టండి బాబూ అని అడిగితే ఎంతటి కఠిన హృదయం ఉన్నవారైనా కరిగిపోతారు. కానీ కామాంధులకు అవేవీ కనిపించవు. ఆకలితో అలమటించిపోయినా..కాటికి కాళ్లు చాపుకున్నవారైనా ఆడది అయితే చాలు. కామాంధులు రెచ్చిపోతారు. వారు ఎటువంటి దుస్థి
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో అవగాహన రాలేదనటానికి నిదర్శనంగా కొన్ని ఘటనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయానికి వచ్చిన వైద్య సిబ్బందిపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన సంచనలం కలిగించింది.
భారత్ లో ఓ పక్క కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా రూ.25 లక్షల వ్యాక్సిన్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి. భారత్�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది.
Woman Engineer Dies of Covid : కరోనా కాటు పడిందంటే ఊపిరి ఆడక ప్రజల పాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆస్పత్రి వెళితే..బెడ్ దొరకదు. ఆక్సిజన్ అందలేదు..దీంతో కారులోనే ఓ యువ ఇంజనీర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జిమ్స్ ఆసుపత్రిలో జరిగిన విషా
మన దేశంలో కరోనా రెండో దశ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మొత్తం దేశంలో మూడు లక్షలకు పైగా కేసులతో గత ఏడాది కంటే ఈ ఏడాది సరికొత్త రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రోజుకి వేలల్లో కేసులు నమోదుతుండడంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కరోనాతో ఆసుపత్రులలో చేరిన రోగులకు పలు రాష్ట్రాలలో సౌకర్యాల కొరత వేధిస్తుంది.
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల పాపపై తాత, మేనమామ సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Telugu young girl cheating 18 men by the name of marriage : సమాజంలో మగవాళ్లకు పెళ్లిజరగటం ఆలస్యం అవటాన్ని, అవకాశంగా తీసుకుని ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుని, వారి వద్ద నగలు, నగదు కాజేసి మోసం చేస్తున్న తెలుగు యువతితోపాటు మరో ఐదుగురిని రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష�
Party gang thefts : మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా పార్థీ ముఠా నేరాల గురించి వింటేనే వెన్నులో ఒణుకు పుడుతుంది. అర్థరాత్రి గొడ్డళ్లు, కత్తులతో విరుచుకుపడతారు. ఏడాదిలో 11 నెలలు దోపిడీలు చేయటమే ఈ పార్థీ ముఠా చేసే పనులు. మిగత నెల రోజులు ఏం చేస్తారనే కదూ..డౌటు? ఏడాద�