Home » madhyapradesh
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 43మందిలో మధ్యప్రదేశ్, బిహార్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్ లు కూడా ఉన్నారు.
ఓ జంట సింపుల్ గా కేవలం 17 నిమిషాల్లోనే పెళ్లి చేసుకున్నారు. పైగా ఈ పెళ్లిలో కట్నం అనే మాటే లేకపోవటం మరో విశేషం. వరుడు మనీష్ దాస్, వధువు గరీమా దాసిల పెళ్లి వేడుక చాలా సింపుల్ గా కేవలం 17 నిమిషాల్లోనే చేసుకున్నారు. ఇద్దరూ దనవంతులే అయినా ఇలా సింపుల్
కూతురు పెళ్లిచేసిన తండ్రి కట్నంగా ఇళ్లు, పొలాలు, తోటలు,బంగారం,వెండి ఇస్తారు. కానీ ఇది కరోనా మహమ్మారి టైమ్ అన్ని వింతలే అన్నీ విచిత్రాలే. ఓ తండ్రి కూతురుకి పెళ్లి చేసి అల్లుడికి ఆక్సిజన్ ను కట్నంగా ఇచ్చాడు.
దేవుడంటే నమ్మకం లేదు.. సంసారమంటే అసలు చిరాకు.. జాలి, దయ, ధర్మం, మానవత్వం లాంటి లక్షణాలేవీ నాకు లేవని ఒకటి లక్షల సార్లు చెప్పుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో మనుషులంతా ఒకటైతే.. తానొక్కడినే ఒక టైపు అని చెప్పుకొనే వర్మ.
ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపించటంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయించుకోనివారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు మధ్యప్రదేశ్ లోని 13 గ్రామాలకు చెంది పెద్దలు. వ్యాక్సిన్ వేయించుకోకపోతే గ్రామం నుంచి బ�
ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు.
రాష్ట్రానికి ఒక విధంగా ఆంక్షలలో తేడాలు ఉంటున్నా దేశమంతటా ఆంక్షలయితే అమల్లోనే ఉంటున్నాయి. రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి లాక్ డౌన్ సడలింపు సమయాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు..
ప్రముఖ వ్యక్తులపై హానీ ట్రాప్ కు... పాల్పడి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా 22 మందిని హానీ ట్రాప్ చేసినట్లు గుర్తించారు.