madhyapradesh

    10ఏళ్ల జైలు,రూ.1లక్ష ఫైన్..మతమార్పిడి నిరోధక బిల్లుకి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం

    March 8, 2021 / 06:50 PM IST

    మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం(మార్చి-8,2021) ఆమోదం తెలిపింది.

    సింధియా ఇప్పుడు బీజేపీ బ్యాక్ బెంచర్..కాంగ్రెస్ లో ఉంటే సీఎం అయ్యేవారు

    March 8, 2021 / 06:18 PM IST

    ఏడాది క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కమల్ నాథ్ సర్కార్ కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహాంపై ఇవాళ రాహుల్ గాంధీ మౌనం వీడారు.

    రోడ్డు పక్కన “టీ” అమ్మే వ్యక్తితో సీఎం ముచ్చట్లు

    March 7, 2021 / 06:57 PM IST

    sivraj singh మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా సింపుల్‌గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. శనివారం రెండు రోజుల పర్యటన కోసం ఆయన జబల్‌పూర్ వెళ్లారు. జబల్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అనంతరం నగర వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో

    రాత్రికి రాత్రే లక్షాధికారులైన కూలీలు

    February 23, 2021 / 06:01 PM IST

    panna వారంతా కూలీలు. రెక్కల కష్టం చేస్తే కానీ పూటగడవని పరిస్థితి. అలాంటి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టింది. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నాలో ఈ ఘటన జరిగింది. భగవాన్​దాస్​ కుష్వాహ్​ అనే కూలీ, అతని నలుగురు మి

    మాజీ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

    February 22, 2021 / 03:51 PM IST

    Kamal Nath మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్ కమల్‌నాథ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండోర్​లోని డీఎన్​ఎస్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్​ పటేల్​ను పరామర్శించేందుకు ఆదివారం పార్టీ నేతలు సజ�

    మోడ్రన్ డ్రెస్సుతో గుర్రంపై స్వారీ చేస్తూ..వరుడి ఇంటికి వచ్చిన వధువు

    February 9, 2021 / 01:20 PM IST

    MP bride rode to grooms residence on horse : పెళ్లి ఊరేగింపుల్లో వరుడు గుర్రంపై ఊరేగుతూ వధువు ఇంటికి రావటం జరుగుతుంటుంది. కానీ మధ్యప్రదేశ్ లో సీన్ రివర్స్ అయ్యింది. వధువే గుర్రంపై దర్జాగా స్వారీ చేస్తూ వరుడి ఇంటికి వచ్చింది. ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదని నిరూపించ�

    ఆవు మూత్రంతోనే ఆఫీసులు కడగాలి..బీజేపీ సర్కార్ ఆదేశాలు

    February 2, 2021 / 09:17 PM IST

    ‘Gau Mutra’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌నే వాడాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జీఏడీ) శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. దేశంలోనే మ�

    తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం-కుదేలవుతున్న చికెన్ వ్యాపారం

    January 8, 2021 / 12:01 PM IST

    No case of bird flu in Telangana but alert sounded, Says Minister Talasani : ఏడాది కాలంగా కరోనావైరస్ తో వణికిపోతున్న ప్రజలను భయపెట్టటానికి కరోనా స్ట్రైయిన్ ఒకటి అడుగు పెట్టింది. దాని గురించి జాగ్రత్తలు తీసుకునే లోపలే దేశంలోకి బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రవేశించి దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రా�

    దక్షిణాది నుంచి చికెన్ దిగుమతులపై మధ్యప్రదేశ్ నిషేధం

    January 6, 2021 / 05:54 PM IST

    Madhya Pradesh Bans Chicken Import కేర‌ళ స‌హా ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమ‌తుల‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ‌బర్డ్ ఫ్లూ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప‌దిరోజుల‌పాటు ఈ నిషేధం కొన‌సాగు�

    రీల్ కాదు రియల్ ‘శుభలగ్నం’..రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసింది

    January 5, 2021 / 10:54 AM IST

    MP: Wife husband to marry lover in exchange for Rs 1.5 crore : ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోవచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శుభలగ్నం’ సినిమా గుర్తుంది కదూ. ఆ సినిమాలో భర్త జగపతిబాబుని ఆమని రూ.కోటికి అమ్మేసిన సీన్ చాలా చాలీ కీలకం. ఆ సీన్ మరచిపోలేం. అది సిని�

10TV Telugu News