Home » madhyapradesh
Vote for the hand, vote for Cong…’: BJP’s Jyotiraditya Scindia మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ప్రచారంలో జోతిరాదిత్య సింథియా జోతిరాదిత్య సింథియా. శనివారం దర్భాలో బీజేపీ అభ్యర్థి తరపున ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సింధియా… హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్
Kamal Nath No Longer “Star Campaigner” వచ్చే వారంలో ఉప ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కమల్ నాథ్ ని స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్ల�
Madhyapradesh : ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసులు ఏం చేస్తారు? జులుం ప్రదర్శిస్తారు. మర్యాద లేకుండా మాట్లాడతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ నిందితుడిని �
చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �
16 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను పోలీసుల ఆదివారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తో గతంలో చేసిన అకృత్యాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే తమపైనా లైంగిక దాడులు చేసి బ్లా�
నేను ఆవుపేడలో పుట్టి పెరిగినదాన్ని.. నాకు కరోనాలు గిరోనాలు..ఎటువంటి మహమ్మారి అయినా సరే నా దగ్గరకు రాదు అంటూ ధీమా వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తీ దేవి. తనకు కరోనా సోకిందంటూ వచ్చిందంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండిస్తూ…ఆమె ‘‘ఆవుపేడలో పు�
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు..ఏవయస్సులో ఎవరిపై ఎవరికి ప్రేమ పుడుతుందో తెలీదు. ప్రేమకు వయస్సుతోను..కులంతోను..ఆస్తిపాస్తులతోను..ప్రాంతాలతోను సంబంధం లేదు. ఆఖరికి జెండర్ తో కూడా సంబంధం లేదు. అనుకోకుండా పుట్టేదే ప్రేమ. అటువంటి ప్రేమ ఓ 70ఏళ్ల వృద్ధు�
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం…కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్�
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో దేశంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం వెరైటీగా రోగ నిరోధకత పెంచే చీరలు వచ్చాయి. రోగ ని�
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక వేల సంఖ్యలో జనం రోడ్డున పడగా.. వందల సంఖ్యలో ఆకలి చావులు నమోదయ్యాయి. కరోనా వల్ల కంపెనీలు కుదేలవడంతో సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కుటుంబ బాధ్యతను ఎలా మోయాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్