madhyapradesh

    చేపల కోసం వలవేసి బుడతడికి కరెన్సీ నోట్ల కట్టలే కట్టలు పడ్డాయి!!

    May 13, 2020 / 05:16 AM IST

    చేపలు పట్టటానికి వలతో చెరువుకు వెళ్లిన ఓ బుడతడికి వలలో చేపలకు బదులు కట్టలకు కట్టలు కరెన్సీ నోట్లు పడ్డాయి. అవన్నీ రూ.500, రూ.2వేల నోట్లు. వాటిని చూసిన ఆ బుడతడికి నోట మాట రాలేదు..ఆహా..ఏమి నా భాగ్యము..ఏమి నా అదృష్టం..ఈరోజుతో నా జీవితం మారిపోతుందనుకుని

    కమల్ నాథ్ వైఫల్యం వల్లే కరోనా కేసులు పెరిగాయ్

    May 2, 2020 / 08:42 AM IST

    ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్‌నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.  అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివర

    భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాకు బలైపోతున్నారు

    April 21, 2020 / 03:06 PM IST

    వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్

    లాక్ డౌన్ వేళ మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ

    April 21, 2020 / 01:29 PM IST

    సీఎం పగ్గాలు చేపట్టిన దాదాపు నెల రోజులకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గాన్ని సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ విస్త‌రించారు. మంగళవారం ఉదయం రాజధాని భోపాల్ లో రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఐదుగురు నూత‌న మంత్రుల‌తో గ‌వ‌ర్న‌ర్ లాల�

    చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్

    April 20, 2020 / 02:19 PM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్‌లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి �

    హెల్త్ సెక్రటరీయే కొడుకునుదాచి, కరోనాను తనతోపాటు మిగిలినవాళ్లకూ అంటించింది…కరోనా హాట్ స్పాట్ గా భోపాల్ ఆరోగ్యశాఖ

    April 12, 2020 / 08:20 AM IST

    మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.

    దేశంలో ఇదే ఫస్ట్..మధ్యప్రదేశ్ లో కరోనా సోకి డాక్టర్ మృతి

    April 9, 2020 / 03:53 PM IST

    కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�

    కరోనా చైన్ బ్రేక్…పెద్ద విజయం సాధించిన మధ్యప్రదేశ్ సిటీ

    April 8, 2020 / 09:53 AM IST

    లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�

    ఒక్క విందు ఎంత పని చేసింది…26 వేల మంది క్వారంటైన్

    April 6, 2020 / 12:38 AM IST

    ఒక్క విందు ఎంత పని చేసింది..రా..బాబు..అనుకుంటున్నారు. ఇప్పుడు. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి �

    తల్లి చనిపోయిందని తెలిసినా…కరోనా నివారణ చర్యల్లో పాల్గొన్న హెల్త్ ఆఫీసర్ 

    March 27, 2020 / 08:02 PM IST

    మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.

10TV Telugu News