Home » madhyapradesh
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్దలు దాదాపు 2 నెలలపాటు పాక్షికంగా మూసి వేయబడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఒక్కోక్కటిగా మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ కూడ ఎత్తివేశారు. సినిమా హాళ్లు,
శ్రీరాముడు జన్మించిన అయోధ్యంలో రామమందిర నిర్మాణం కోసం ఎంతోమంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటువంటి రామ భక్తుల్లో ‘ఊర్మిళ’ది ప్రత్యేకమైన భక్తి అని చెప్పాలి. అయోధ్యలో శ్రీరాముడి మందిరం కోసం గత 28 ఏళ్లనుంచి ఆహారం తీసుకోకుండా బతుకుతోంది ఊర
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి.వ్యామోహంలో పడినవారిని ఏ స్థాయిలో ఉన్నవారినైనా పాతాళానికితొక్కేస్తున్నాయి. అటువంటి వివాహేతర సంబంధం ఓ న్యాయమూర్తి ప్రాణాలు తీసిన ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో జరిగింది.
కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తున్న వేళ కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసికందులపై దారుణాలకు తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Chhindwaraలో మూడేళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం చంపేశారు. �
మధ్యప్రదేశ్, బీహార్ మరియు తెలంగాణతో సహా ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి ఎక్కువగా గురవుతాయ్యే అవకాశముంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన స్టడీ ప్రకారం…9 రాష్ట్రాలు-మధ్యప్రదేశ్, బీహార్ మ
మరోసారి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయ
మధ్యప్రదేశ్ లోనే ఓ ప్రాంతంలో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందుచేస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఈ పసుపు రంగు కప్పలు మరోసారి మనుషులకు కనిపించటంతో ఆనందం వ్యక్తం చేస్తూ..ఎంతో ఆసక్తిగా వాటిని ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు స్థ
సౌర విద్యుత్కు భారత్ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన�
కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను హత్య చేసి, ఆ శవాన్ని ఇంట్లోనే దాచి పెట్టి రెండు రోజుల పాటు నిద్రపోయిన కిరాతకుడి ఉదంతం మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్ కు 186 కిలోమీటర్లు దూరంలోని సాగర్ అనే గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. నిందితుడి ఇంటి నుంచ�
కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు