Home » Madurai District
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదంజరిగింది. కారు, కంటైనర్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
మధురై జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు ప్రాణాలుకోల్పోగా.. 13మందికి గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనం కూలడంతో శిథిలాల క�