Home » Maha crisis
ఇటీవల శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల రీత్యా షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వీటన్నింటినీ సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టు�
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ లు అదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరలో వెస్ట్ బెంగాల్ కు కూడా ముప్పు తప్పదని చెప్తున్నారు బీజేపీ లీడర్ సువెందు అధికారి.
మహా సంక్షోభంలో సెంటిమెంట్ పాలిటిక్స్
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు.