Home » Maha Harathi
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంత్రం జరిపే ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి సహా పలువురు పీఠాధిపతులు హాజరకానున్నారు.
గణేశ్ ఉత్సవాలు వచ్చాయంటేనే హైదరాబాద్ కొత్త శోభను సంతరించుకుంటుంది. పది రోజులు పండుగ వాతావరణం వెల్లివిరిస్తుంది. ఈ సారి ఆ సందడికి, శోభకు మరింత కళను అద్దుతూ.. సరికొత్త కార్యక్రమానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. కాశీలోనో లేదా మరేదైనా ఉత్తరాద�