Mahaboobnagar Dist

    Mahabubnagar: ఊరిలో గాయాలతో చిరుత..

    June 10, 2021 / 12:37 PM IST

    ఓ చిరుత కాళ్ళకి బలమైన గాయాలతో ఊరిలో ప్రత్యక్షమైంది. నడవలేని స్థితిలో పడిఉన్న చిరుతను చూసిన స్థానికులు అటవీశాఖకు సమాచారమివ్వడంతో చేరుకున్న అధికారులు చిరుతను బంధించి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    Vakeel Saab Movie : గద్వాలలో పవన్ ఫ్యాన్స్ వీరంగం, థియేటర్ తలుపులు ధ్వంసం

    April 9, 2021 / 09:47 AM IST

    గద్వాల జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. శ్రీనివాస టాకీస్ లో ‘వకీల్ సాబ్’ మూవీ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది.

    రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు

    March 14, 2020 / 02:38 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు నిర్మించటానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ చెప్పారు.  భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ లోని గుదిబండలో కొత్త విమానాశ�

    దిశ హత్యాచార నిందితుల అంత్యక్రియలు 

    December 23, 2019 / 10:26 AM IST

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ వైద్యుల బృందంతోపాటు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెం

    తెలంగాణ BJP కి కొత్త రెక్కలు : సౌత్‌లో పాగా వేస్తుందా

    March 21, 2019 / 01:36 PM IST

    అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన బీజేపీ… కొత్త రెక్కలు తొడుక్కొంటోంది. పక్క పార్టీల నుంచి ప్యారాచూటర్లు ల్యాండ్ అవుతుండటంతో… ఆ పార్టీ జవసత్వాలు నింపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీల నుంచి పెద్ద తలకాయలు వచ్చి చేరుతాయని

    కాంగ్రెస్‌కి బిగ్ షాక్ : BJPలోకి డీకే అరుణ

    March 19, 2019 / 04:13 PM IST

    కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కొక్క నేత జారిపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు..మాజీ నేతలు పార్టీకి రాం..రాం చెబుతూ ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. దీనితో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు TRS వైపు మొగ్గు చూప�

    గోవిందా..గోవిందా : మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

    February 14, 2019 / 01:05 AM IST

    మహబూబ్ నగర్ : తెలంగాణ తిరుపతి, కలియుగ వైకుంఠం, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు రెడీ అయ్యింది. ఇక్కడి వెంకన్నను మొక్కితే తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్త�

10TV Telugu News