mahalaya amavasya

    మహాలయ పక్షాల్లో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఏమి ఫలితం వస్తుంది

    September 2, 2020 / 05:53 AM IST

    భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం…ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదే�

    పితృ దేవతా స్తుతి

    September 2, 2020 / 05:40 AM IST

    శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇ�

    నేటి నుండి మహాలయ పక్షం ప్రారంభం.

    September 2, 2020 / 05:26 AM IST

    మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది ? మహాలయ పక్షం 2020వ సంవత్సరం, సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది .  మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవత�

    భాద్రపదమాసం విశిష్టత

    August 20, 2020 / 06:53 AM IST

    ఆగస్ట్ 20 నుంచి భాద్రపద మాసం ప్రారంభవుతోంది..శ్రావణ మాసంలో మంగళగౌరీ నోము, వరలక్ష్మీ వ్రతాలతో ముత్తైదువులతో కళకళలాడిన ఇళ్లన్నీ నిశ్భబ్దంగా మారిపోతాయి. తెలుగు మాసాల్లో ఆరవది….శ్రావణ మాసం తర్వాత వచ్చేదే భాద్రపద మాసం. దీనికి ఎన్నో ప్రత్యేకతల�

    మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే

    September 27, 2019 / 11:35 AM IST

    మన అస్థిత్వానికి కారకులు మన తల్లితండ్రులు, వారి పూర్వులు. వారిని స్మరించుకోవడం, వారిపట్ల గౌరవాన్ని చూపించడం మన కర్తవ్యం. ప్రతి మానవుడూ తీర్చుకోవాల్సిన ఋణాలు మూడు ఉంటాయని పెద్దలు చెబుతారు. అవి దేవతల ఋణం, ఋషుల ఋణం. మన పూర్వీకులైన పితరుల ఋణం. వీ�

10TV Telugu News