Home » Mahalaya ceremony
బంగ్లాదేశ్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. మహాలయ అమావాస్య సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు వీళ్లంతా పడవలో బయల్దేరగా, ఈ ఘటన జరిగింది.