Home » Maharahstra
సోమవారం జరిగిన బల పరీక్షలో షిండే విజయం సాధించారు. దీంతో షిండే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో పాలన సాగించనుంది. ఈ నేపథ్యంలో మొన్నటివరకు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎమ్వీఏ) ప్రతిపక్షంగా మారింది. దీంతో కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సి వచ
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు వెల్లడించారు.