Home » Maharashtra Bus fire
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.