Home » Maharashtra CM Uddhav Thackeray
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి వ్యూహరచన చేసింది మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవటంతో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ మద్దతుతో ఫడణవీస్ ముఖ్యమంత్�
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా సాగుతోంది. గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు జెండా ఎగురేసిన మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండేతో ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంప�
ఇన్ని రోజులు రామ మందిరం పేరుతో.. ఇప్పుడు దావుద్ పేరుతో బీజేపీ ఓట్ల వేటకు సిద్ధపడుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఎలా సాధ్యమంటూ మహా సీఎం అడిగారన్న కేసీఆర్
మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని సీఎం ఉద్ధవ్ సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు.
ముంబైలో అగ్నిప్రమాదానికి గురైన కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సందర్శించారు.