Home » maharashtra covid cases
మహారాష్ట్రపై కోవిడ్ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోనే కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోవిడ్ మరణాలు కూడా క్రమంగా
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ముంబైలో 8వేల 86 కొత్త కోవిడ్ కేసులు,రెండు మరణాలు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.
కరోనా మొదటి, రెండో దశలో ముంబైని వణికించిన కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచుతోంది. కేసులు అత్యంత కనిష్టానికి చేరుకుంటున్నాయని భావిస్తున్న సమయంలో కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళనకు
మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది.
మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా ప్రయాణాలతో సహా కొన్ని సడలింపులతో జూన్ 15వరకు ఆంక్షలను పొడిగించింది. రాష్ట్రంలో పేర్కొన్న వ్యవధిలో ప్రయాణించాల్సిన వారికి ఇప్పుడు ఈ-పాస్ అవసరం తప్పనిసరి.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో కేసులు తగ్గుతున్నాయని తెలుస్తోంది.
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021పై తన ఎఫెక్ట్ను చూపుతోంది కరోనా. ఇప్పటికే ఐపీఎల్కు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయిపోయింది. అయితే మ్యాచ్లు జరిగే పలు నగరాల్లో ఇప్పుడు కరోనా వ్యాపిస్తోంది.