Home » Maharashtra Crisis
ఉద్ధవ్ రాజీనామా ఆమోదం
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవం�
గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలపై తెలకపల్లి రవి విశ్లేషణ
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్నాథ్ షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 40 మందిలో మొత్తం 33 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మరో ఏడుగురు స్�