Home » Maharashtra Deputy CM
ఎన్సీపీ మరింత పటిష్టంగా పనిచేస్తుందని తన బహిరంగ లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబా ఫూలే, ఛత్రపతి షాహూ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఐటీ షాక్ తగిలింది. అజిత్ పవార్కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ మంగళవారం సీజ్