-
Home » Maharashtra Fishermen
Maharashtra Fishermen
Gold fish : వలలోపడ్డ బంగారు చేపలు..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు
September 1, 2021 / 03:52 PM IST
ఓ మత్య్సకారుడి వలలలో బాంగారు చేపలు పడటంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. 157 బంగారు చేపలుకు ఏకంగా రూ.1.33 కోట్లు దర పలికింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.