Home » maharashtra forest
గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్లిన కాపరికి మహిళ కేకలు వినిపించాయి. దీంతో అతడు అటువైపు వెళ్లి చూడగా ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసివున్న మహిళను గుర్తించాడు.
దేశవ్యాప్తంగా పులుల గణన కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో పులుల గణన చేపట్టారు.
అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో పడగ విప్పిన మూడు నల్లటి త్రాచుపాములు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఈ మూడు నల్లటి కోడెనాగులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.