Home » Maharashtra Tourist
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రెండు ప్రమాదాలు గత శనివారమే జరిగాయి. మరణించిన వారిలో ఒకరు దక్షిణ కొరియా వాసికాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. రెండో ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది.