Maharshtra politics

    మరాఠా రిజర్వేషన్లపై సీఎం షిండేను హెచ్చరించిన మనోజ్ జరంగే

    October 14, 2023 / 09:20 PM IST

    రాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ నిరసన సందర్భంగా రూ.7 కోట్లు వసూలు చేశారని జరాంగే ఆరోపించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, న్యాయవాది గుంరతన్ సదావర్తే మరాఠా వర్గాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.

    ఎన్సీపీ పక్ష నేత నేనే..లేఖ అందించిన జయంత్ పాటిల్

    November 26, 2019 / 05:19 AM IST

    మహారాష్ట్ర ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా తాను ఎన్నికైనట్లు జయంత్ పాటిల్  శాసనసభ కార్యదర్శి రాజేంద్రభగవత్ కు లేఖ అందచేశారు. లేఖ అందిన విషయాన్ని శాసనసభ కార్యదర్శి ధృవీకరించారు. కాగా లేఖపై నిర్ణయం తీసుకోవల్సింది శాసనసభ స్పీకర్ అని ఆయన తెలిపా

10TV Telugu News