Home » Mahashivratri Ujjain Temple
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో రూ.856 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహా కాలేశ్వర్ ఆలయ కారిడార్ ప్రాజెక్టు మహాకాల్ లోక్ మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో ప్రారంభించనున్నారు. ఈ మెగా కారిడార్ లో శివలింగాన్ని ఆవిష్కర
ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా మంగళవారం 11.71 లక్షల మట్టి దీపాలు వెలిగించి.. కొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పింది.