Home » Mahesh Bank Case
గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
మహేష్ బ్యాంక్ సైబర్ అటాక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్ బ్యాంక్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు శిక్ష విధించింది. 15 రోజుల పాటు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మహేశ్ బ్యాంక్ చైర్మన్ రమేశ్ బంజ్, 10 మంది డైరె�
రెడ్ ట్యాగ్ మోగకుండా నైజీరియన్లు ఏం చేశారంటే
మహేష్ బ్యాంక్ కేసులో నిందితులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీసైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నట్లు కనిపెట్టారు. సోమవారం అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించగా
షహనాజ్ బేగం ఎక్కడ..!