-
Home » Mahul
Mahul
Maharashtra : మహారాష్ట్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి
July 18, 2021 / 09:41 AM IST
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 12 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.