main accused marutirao

    విషం తాగి మారుతీరావు ఆత్మహత్య

    March 8, 2020 / 11:34 AM IST

    ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విషం తాగి చనిపోయినట్లు క్లూస్ టీమ్ ఆనవాళ్లు గుర్తించింది.

10TV Telugu News