Home » Mains Exam
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23-29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా �
ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2,86,051 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు వె�
తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 7న విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం జనవరి 19న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP) ఎగ్జామినేషన్-IX ద్వారా IBPS పరిధ�