Home » makkah masjid
నేడు ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు జరుగనున్నాయి. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులోని అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
అనారోగ్యంతో టర్కీలో మృతి చెందిన ఎనిమిదో నిజాం ముకర్రం జా (89) భౌతికకాయాన్ని నేడు హైదరాబాద్ కు తీసుకరానున్నారు. నిజాం ముకర్రం పార్థీవ దేహాన్ని టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సభ్యులు తీసుకరానున్నారు. ఇవాళ సాయంత్ర 5 గంటలకు టర్కీ నుంచి �
ఆకాశంలో నెలవంక కనిపించడంతో సంప్రదాయబద్ధంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషా నమాజు నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.