-
Home » Malatya
Malatya
Indian died in Turkey: టర్కీ భూకంప శిథిలాల్లో భారతీయుడి మృతదేహం లభ్యం.. వెల్లడించిన భారత ఎంబసీ
February 11, 2023 / 08:09 PM IST
టర్కీ, సిరియాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ భూకంపంలో 27,000 మందికి పైగా పౌరులు మరణించారు. సోమవారం నుంచి విజయ్ కుమార్కు సంబంధించిన సమాచారం కూడా లభించలేదు. అప్పటి నుంచి అతడి గురించి అన్వేషణ కొనసాగింది.