Maliciously False

    మోడీకి లేఖ రాసిన ప్రముఖులపై దేశద్రోహం కేసు మూసివేత

    October 9, 2019 / 04:16 PM IST

    మూకదాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓఝాపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.  కేసు దురుద్దేశపూర్వకమై

10TV Telugu News