Home » malkaggiri mp
ఓటుకు నోటు కేసులో మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కోట్టివేసింది.
tpcc working president తెలంగాణ ఫైర్ బ్రాండ్,మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్..బీజేపీకి సరెండర్ అయ్యారని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని..బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ నిర్ణయ�