Home » man carrying
జయశివ అనే బాలుడు కిడ్ని, ఇతర అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు.