Home » Man Flees
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి గత ఏడాది ఆగష్టు 1 నుంచి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ అనే 5 స్టార్ హోటల్లో బస చేశాడు. తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజ కుటుంబానికి కావాల్సిన వాడినని పరిచయం చేసుకున్నాడు.