-
Home » Man ki baat programme
Man ki baat programme
స్టూడెంట్ సూటి ప్రశ్న.. ఎక్కెక్కి ఏడ్చిన యోగి
February 23, 2019 / 02:07 PM IST
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు.