Home » Man ki baat programme
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు.