Home » Man Stuck Between Train
అనంతపురంకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం1లో ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు వచ్చాడు. రైలు కదులుతుండటంతో రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు..