Home » man
అద్దెకు టాయిలెట్..ఫ్రిడ్జ్,వైఫై,టీ కెటిల్ తో పాటు అన్నీ సౌకర్యాలున్నాయ్. ఈ టాయ్ లెట్ ను ఆఫీసు కోసం ఉపయోగించుకోవచ్చు. అద్దె ఎంతంటే..
ఎవరినైనా పాము కరిస్తే భయపడిపోతారు. కానీ ఓ వ్యక్తి చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు. కాటేసిన పామును తనతో పాటు తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు.
తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కార్యాలయంలోకి దుండగుడు ఆయుధాలతో ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. కత్తి, డాలు పట్టుకుని హల్ చల్ చేశాడు. కార్యాలయంలోని అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు.
దాడి చేసిన చావలేదనే కక్షతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వ్యక్తిని మరోసారి చంపటానికి యత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో ని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం అదే రోగిపై ఓ వ్యక్తి చేసిన దాడిలో ఆ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కోడలిని అమ్మేశాడు ఓ మామ. రూ.80 వేలకు గుజరాత్కు చెందిన ముఠాతో ఒప్పందం చేసుకోగా.. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని కాపాడి, ఎనిమిది మంది నింద�
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా, ఉరి వేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. అమ్మాయిలకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా జనాలను బ్లాక్ ఫంగస్ వదలటంలేదు. కరోనా నుంచికోలుకున్నాక.. బ్లాక్ ఫంగస్ బారినపనడిని ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
ఒళ్లు గగొర్పొడిచే అత్యంత దారుణ ఘటనతో మహారాష్ట్రంలోని సతారా జిల్లా వాసులు వణికిపోయారు. శ్మశానంలో కరోనాతో చనిపోయినవారి శవాలను పీక్కుని తింటున్న ఓ యువకుడిని చూసిన స్థానికులు గుండెలు హడలిపోయారు.
ఎక్కడైనా జాగా కబ్జా చెయ్యడం చూసి ఉంటాం.. పొలం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చూసి ఉంటాం.. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా ఆదివాసీల గ్రామాన్ని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నిర్
ఏదైనా కష్టమొస్తే పల్లెటూళ్లలో అందరూ అయినవారే అవుతారు. అలాంటిది ఆ వ్యక్తి కరోనాతో మరణించాడని తెలియగానే బంధువుల్లో ఒక్కరూ దగ్గరకు రాలేకపోయారు.