man

    మాములోడు కాదు : బ్యాంకు లోన్ కోసం కాలనీనే తాకట్టు పెట్టాడు

    May 4, 2019 / 04:39 PM IST

    అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాలకు ఎవరైన సొంత స్థలమో, తమకు సంబంధించిన వస్తువులో బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటారు, అవసరాలు తీర్చుకుంటారు. ఓ వ్యక్తి మాత్రం తన అవసరాలకు ఏకంగా ఊరిలోని ఓ కాలనీనే బ్యాంకులో తాకట్టుపెట్టాడు. ఈ విషయం ఆలస�

    వేశ్యతో హోటల్‌కు వెళ్లాడు: 12ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

    April 28, 2019 / 01:00 PM IST

    నైరుతి ఇంగ్లాండ్‌లోని డోర్సెట్‌లో లీ హొగ్బెన్ అనే వ్యక్తికి 12ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే అతను చేసిన తప్పు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును చేసినది తప్పు శిక్ష అనుభవించాల్సిందే అని కోర్టు అతనికి కఠినమైన శిక్ష విధించింది. వివరాల్ల�

    బాబోయ్ : Avengers Endgame Climax చెప్పినందుకు రక్తం వచ్చేలా కొట్టారు

    April 28, 2019 / 06:41 AM IST

    అవును నిజమే.. అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లయిమాక్స్ చెప్పినందుకు అతడిని చితక్కొట్టారు. రక్తం కారేలా కొట్టారు. చైనాలోని హాంగ్ కాంగ్ లో ఈ ఘటన జరిగింది. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్‌ హీరో సిరీస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌కు

    వివాహేతర సంబంధం : వ్యక్తిని హత్య చేసిన మహిళ

    April 14, 2019 / 09:55 AM IST

    చిత్తూరు జిల్లా పీలేరులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో రవి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొత్తపల్లికి చెందిన గణపతి, ధనలక్ష్మి దంపతులు. ఇరువురి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి రవి అన

    కోర్టు ఆవరణలో కలకలం: బ్లేడ్ తో చేయి కోసుకున్న వ్యక్తి

    April 12, 2019 / 06:01 AM IST

    సుప్రీంకోర్టు ఆవరణలో కలకలం రేగింది. ఓ వ్యక్తి బ్లేడ్ తో చేయి కోసుకున్నాడు. ఒకవైపు గాయమైన చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. ఓ కాగితాన్ని పట్టుకుని కోర్టు ఆవరణలో ఉన్న మీడియాకు చూపిస్తూ కనిపించాడు.

    ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ

    April 12, 2019 / 03:59 AM IST

    ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ ఓ ఆకతాయి చెంప పగలగొట్టింది. అసభ్యంగా ప్రవర్తించిన అతడికి బుద్ధి చెప్పింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి

    ఇథియోపియాలో కారు ప్రమాదం : హైదరాబాద్ వాసి దుర్మరణం

    March 20, 2019 / 10:41 AM IST

    ఇథియోపియాలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్ వాసి ఉన్నారు. హిమాయత్ నగర్ కు చెందిన పీవీ శశిధర్ గా

    భార్యపై అలిగి రోడ్డుపై నిలబడ్డాడు..తరువాత ఏమైంది

    March 16, 2019 / 05:28 AM IST

    భార్య భర్తల మధ్య తగవులు షరామాములే. ఒకరిపై ఒకరు అలగడం..తిరిగి ఒకటి కావడం కామన్. ఒక్కోసారి ఈ అలకలు శృతిమించుతాయి. ఇలాగే చైనాలో చోటు చేసుకుంది. తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ భర్త టెస్టు చేసి ఆసుపత్రి పాలయ్యాడు.  చైనాలోని ఝెంజియాంగ్ �

    ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు

    March 7, 2019 / 10:40 AM IST

    PubG.. ఇప్పుడిది సంచలనం..దీనితో పాటు విషాదం నింపుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వారిలో కొంతమంది బానిసలవుతున్నారు. రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతోంది. గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిని ఆడుతూ బయటి పరిసర ప్రాంతాలు, వ్యక్తులను కూడా మర�

    జపాన్ కురువృద్ధుడు ఇక లేరు

    January 21, 2019 / 02:54 AM IST

    జపాన్ : ఇతను ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న వ్యక్తి తుదిశ్వాస విడిచారు. ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న జపాన్ వాసి మెజాజో నొనాకా కన్నుమూశారు. 2018 సంవత్సరం 112 ఏళ్ల 259 రోజులు పూర్తి చేసుకుని గిన్నీస్ బుక్ రికార్డ్�

10TV Telugu News