Home » man
యువతిగా మారాలన్న ఓ యువకుడి కోరికను తల్లిదండ్రులు కొట్టిపారేశారు. అటువంటి ఆలోచన కూడా చెయ్యొద్దని మందలించారు. ఈ విషయమై తల్లిదండ్రులతో గొడవ జరిగి నాలుగు సార్లు ఇంట్లోంచి పారిపోయాడు. కొడుకు కనిపించని ప్రతి సారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్�
బ్యాంకాక్ లో మాత్రం ఓ దొంగ ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేయటానికి వచ్చాడు. వచ్చినవాడు వచ్చిన పని చూసుకోకుండా అత్యుత్సాహాని పోయి ఇరుక్కుపోయాడు. ఇంకేముందీ...సదరు పోలీసాయనకు దొరికిపోయి ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. ఆ తరువాత ఊచలు లెక్కపెడుతూ కూర్చు
husband whose wife cut off his hands : ప్రేమించానన్నాడు. నువ్వు లేకపోతే జీవితమే లేదన్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానన్నాడు. ఒకసారి నా చేయి పట్టుకుని నడు..జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకుని..నీ చేతులు కందిపోకుండా చూసుకుంటానని బాసలు చేశాడు. అలా అ
UP man Arrested after 66 complaints of harassment by women, girls on phone : మడిసన్నాక కూసింత కలాపోసణ ఉండాలనే పాత తెలుగు సినిమా డైలాగ్ వంటపట్టించుకున్నాడో ఏమో ఉత్తర ప్రదేశ్ కు చెందిన 51 ఏళ్ల వ్యక్తి ఫోన్ లో దాదాపు 100 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఇతని వేధింపులు భరించలేని ఒక మహిళ ఇచ్చిన �
up man buffalo DNA test : మా గేదెకు DNA టెస్ట్ చేయించండి సార్..అంటూ ఓ రైతు జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నాడు. మా గేదె దూడ కనిపించకుండాపోయింది. ఎవరో దొంగిలించారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే..బర్రెలు, గొర్రెలు తప్పిపోతే వెతికి పెట్టటానికి మాకేమీ పనీ పాటా ల�
Maharashtra Woman : మన ఎదుట దారుణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం ధైర్యంగా నేరాలను ఆపేందుకు ముందుకొస్తుంటారు. ఈ విషయంలో తామేమీ తక్కువేం కాదంటూ..మహిళలు నిరూపిస్తున్నారు. ఉదయం 3 గంటల వేళ ఏటీఎం సెంటర్ లో జరిగే నేరా�
మహాశివరాత్రి పర్వదినాన విషాదం నెలకొంది. సికింద్రాబాద్లో బైక్పై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
తన కోరిక తీర్చాలని మహిళ వెంటపడిన వ్యక్తిని ఆ మహిళ తిరిస్కరించింది. అయినా కానీ ఆమెవెంటపడి వేధించసాగాడు. అయినా మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెనుకిరసనాయిల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడికి మహబూబ్ నగర్ జిల్లాకోర్టు మంగళవారం షాద్ నగర్ కోర్టు యావజ్జీ�
Gujarat Man Infected : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. భారత్ తో సహా ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ విస్తరిస్తూనే ఉంది. భారతదేశంలో ఇప్పటికే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కరో�
దేశ రాజధాని ఢిల్లీలో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పదమృతి కలకలం రేపింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తమ పక్కనే ఇంత దారుణం జరిగిందా? అంటూ షాక్