Home » MANA OORU MANA BADI PROGRAMME
మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలంలోని కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ పాఠశాలతోపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన 22 పాఠశాలలు కూడా ప్�