manali-leh connect

    ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్… ప్రారంభానికి సిద్ధం

    September 16, 2020 / 08:02 PM IST

    సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన రహదారి సొరంగమార్గం నిర్మాణం పూర్తి అయింది. ఈ టన్నెల్‌ కు భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టారు. హిమాచల్ ‌ప్రదేశ్‌ లోని మనాలీ, ‌లడఖ్ లోని లేహ్‌ను అనుసంధానించే ఈ టన్నెల్

10TV Telugu News