-
Home » Mancherial news
Mancherial news
Drunkard Dead: నీళ్లు అనుకుని మద్యంలో యాసిడ్ కలుపుకుని తాగి వ్యక్తి మృతి
May 9, 2022 / 07:44 AM IST
మద్యం మత్తులో మంచి నీళ్లు అనుకుని మధ్యంలో యాసిడ్ కలుపుకు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మల్కల్ల గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది