manchu vsihnu

    MAA Elections 2021 : ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    October 10, 2021 / 10:26 AM IST

    ఇవాళ ఉదయం ప్రారంభమైన 'మా' ఎన్నికలు కొద్ది సేపు ప్రశాంతంగా జరిగాయి. తాజాగా ఇప్పుడు ఇరు ప్యానళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

10TV Telugu News