Home » Maneru Riverfront works
మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్.. మంచినీటి సరఫరా పనులను ప్రారంభించారు. చొప్పదండిలో రూ.35 కోట్లతో నిర్మించే మున్సిపల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.