Home » Mango Plantations :
మామిడి మొక్కదశలో దాని దిగుబడిని అంచనా వేయటం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్ని తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనాస్థానం ఏర్పాటు చేసి�
భూమి గుల్ల బారటం వలన నీరు ఎక్కువగా ఇంకుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. రెండోసారి వర్షాకాలం అనగా సెప్టెంబరు చివరిలో పొలాన్ని దున్నుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన పిల్లిపెనర, మరియు జనుము ఎకరానికి 15 నుండి 20 కిలోలు చొవ్చున జూలై మాసంలో విత్�