Home » Manipur Assembly Elections 2022
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్ లో పోలింగ్ ప్రారంభమైంది. 2022, ఫిబ్రవరి 28వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు...
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల మెజార్టీ కావాలి. 40 స్థానాల్లో కమలం జెండాను రెపరెపలాడించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.