Home » MANIPUR Crime
మణిపూర్లో మే 3న హింస చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు బాధిత మహిళలు (కుకీ-జోమీ తెగకు చెందిన వారు) తమ కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలోకి పారిపోయి తలదాచుకున్నారు.