Home » Manipur peace appeal
అభివృద్ధికి శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ చెప్పారు. ఇక్కడి వారితో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. శాంతి మార్గంలో నడవాలని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.