Home » Manipur violence
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గోన్సాల్వేస్, శోభా గుప్తా, బృందా గ్రోవర్ కూడా వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు సంధించారు. హింసపై కేంద్ర ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని పేర్కొన్నారు
విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్(ఇండియా)కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటించి మణిపూర్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది. ఈ ఎంపీలు పలు సహాయక శిబిరాలను సందర్శించి అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్ను కలిశార�
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గలవారు తమ పనిని మెరుగ్గా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అని నరవాణే చెప్పారు.
మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతు�
Manipur Violence: వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట్లో దుమారం రేగింది. విపక్షాల దుమారం ఏమో కానీ, స్వపక్షంలో కూడా ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది. మణిపూర్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక బీజేపీ నేత ఏకంగా ప్రధానమంత్�
మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.
ఆ ఘటన బయటకు వచ్చింది మొదలు మణిపూర్ లో వరుసగా దారుణాలు, ఘోరాలు బయటపడుతూనే ఉన్నాయి. Manipur BSF Jawan
మణిపూర్ వీడియో ఘటనకు సంబంధించి ఒక బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు ముందు తన భర్తను, కొడుకును దారుణంగా హతమార్చిన విషయం ప్రస్తావించారు. తన కుటుంబ భవిష్యత్ ఏంటో అర్ధం కావట్లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఆచార్య మనీష్ లాంటి వారు చేసే ప్రకటనలు సమాజంలో వైషమ్యాలు పెంచేవే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయేలా చెడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు బలంగా ఉన్నాయి.