Home » Manirathnam
స్పిరిట్ కాంట్రవర్సీ తారాస్థాయికి చేరడమే కాకుండా వర్కింగ్ అవర్స్పై పెద్ద చర్చ జరిగేలా చేస్తోంది.
తాజాగా దర్శకుడు మణిరత్నం సౌత్ సినిమా, బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్రంలో నటించిన స్టార్స్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్... ఇలా అందరూ విచ్చేశారు. మరి�
తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే చిత్రయూనిట్ బిజి�
భారీ తారాగణంతో, భారీ వ్యయంతో తమిళనాట భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా "పొన్నియిన్ సెల్వన్". కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తూ తెరకెక్కిచిన సినిమా.. తెలుగు, హిందీ వంటి ఇతర భాషలో సత్తా చాట లేకపోయింది. ప్రస్�
పొన్నియిన్ సెల్వన్ లోని ఐశ్వర్యారాయ్ క్యారెక్టర్ నందిని పాత్ర ఫోటోని షేర్ చేసి.. ''ఈ సినిమాలో నా డ్రీమ్ క్యారెక్టర్ నందిని పాత్రని కొట్టేసిన ఐశ్వర్యారాయ్ని చూసి నాకు అసూయ కలిగింది. నేను జీవితంలో.............
సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లు, మాటలు, సన్నివేశాలు ఇదంతా చూస్తే పక్కా తమిళ సినిమా అసలు మనకు సంబంధమే లేదు అనిపిస్తుంది.అందరికి తెలిసిన చోళులు, పాండ్యుల కథని కొత్తగా స్టార్ క్యాస్ట్ తో వడ్డించేసారు. కొత్త పాత్రలో పాత సాంబార్, తమిళ తంబిలకు మా�
త్రిష మాట్లాడుతూ.. ''పొన్నియిన్ సెల్వన్లో నా పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఈ సినిమాలో నేను చోళ రాకుమారి కుందవై పాత్రలో నటించాను. ఆ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఆ టైంలో రాజుల ఆహార్యం కనపడేలా...............
మణిరత్నం మాట్లాడుతూ.. ''షూటింగ్ టైంలో త్రిష, ఐశ్యర్యరాయ్లతో బాగానే ఇబ్బంది పడ్డాను. ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యల మధ్య సీన్స్ చాలా సీరియస్ గా ఉంటాయి. షూటింగ్ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య............
మణిరత్నం దర్శకత్వంలో చాలామంది స్టార్లతో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.